భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఉదయం నుంచి కూడా సూచీలు లాభాల్లోనే పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 511 పాయింట్లు లాభపడి 37,930కి పెరిగింది. నిఫ్టీ 140 పాయింట్లు పుంజుకుని 11,162కి ఎగబాకింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/