నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 487 పాయింట్లు నష్టపోయి 50,792కి పడిపోయింది. నిఫ్టీ 143 పాయింట్లు కోల్పోయి 15,030కి దిగజారింది.  డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.81 వద్ద నిలిచింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/