లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 448 పాయింట్లు లాభపడి 40,432కి చేరుకుంది. నిఫ్టీ 111 పాయింట్లు పెరిగి 11,873 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.37 గా ఉంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/