లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 432 పాయింట్లు లాభపడి 44,260కి చేరుకుంది. నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 12,987 వద్ద స్థిరపడింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/