లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex.
sensex.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 399 పాయింట్లు లాభపడి 37,419కి పెరిగింది. నిఫ్టీ 121 పాయింట్లు ఎగబాకి 11,022 వద్ద స్థిరపడింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/