నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 261 పాయింట్లు నష్టపోయి 31,453కు పడిపోయింది. నిఫ్టీ 87 పాయింట్లు కోల్పోయి 9,205కి జారిపోయింది. రియాల్టీ, బ్యాంకెక్స్ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/