నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 242 పాయింట్లు నష్టపోయి 31,443కు పడిపోయింది. నిఫ్టీ 71 పాయింట్లు పతనమై 9,199 వద్ద స్థిరపడింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/