మూడో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 129 పాయింట్లు నష్టపోయి 37,606కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 11,073 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.81గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/