భారీ లాభాల్లో ప్రారంమైన మార్కెట్లు

sensex.
sensex.

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో మొదలయ్యాయి. ఉదయం 9.37 గంటల సమయంలో సెన్సెక్స్‌ 423 పాయింట్ల లాభంతో 40,180 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 122 పాయింట్లు ఎగబాకి 11,791 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.34 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/