నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Bombay Stock Exchange
Bombay Stock Exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,087 పాయింట్లు నష్టపోయి 37,387 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 328 పాయింట్లు కోల్పోయి 10,940 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.51 వద్ద ట్రేడవుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/