నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్ 119 పాయింట్లు నష్టపోయి 44,139 వద్ద కొనసాగుతుంగా నిఫ్టీ 25 పాయింట్లు ఎగబాకి 12,966 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.78 వద్ద కొనసాగుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/