నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 108 పాయింట్లు నష్టపోయి 37,865 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 31 పాయింట్లు దిగజారి 11,206 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలు రూ.73.66 వద్ద కొనసాగుతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/