ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఊగిసలాట ధోరణిలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.38 గంటల సమయంలో సెన్సెక్స్ 128 పాయింట్లు నష్టపోయి 33,980 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 10,029 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/