భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీమ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.26 సమయంలో సెన్సెక్స్ 324 పాయింట్లు నష్టపోయి 34,846 వద్ద, నిఫ్టీ 94 పాయింట్లు నష్టపోయి 10,288 వద్ద ఉన్నాయి.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/