రికార్డుల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మరోసారి రికార్డులను నెకొల్పాయి. సెన్సెక్స్ 494.99 పాయింట్ల లాభంతో 46,103.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 136.10 పాయింట్ల లాభంతో 13,529.10 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.35గా ఉంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/