లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా మంచి లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 595 పాయింట్లు లాభపడి 32,201కి ఎగబాకింది. నిఫ్టీ 175 పాయింట్లు పెరిగి 9,490కి చేరుకుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/