నాలుగో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 519 పాయింట్లు లాభపడి 35,430కి పెరిగింది. నిఫ్టీ 160 పాయింట్లు పుంజుకుని 10,471కి ఎగబాకింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.75.64 వద్ద కొనసాగుతుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/