భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

SENSEX DOWN
SENSEX DOWN

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 811 పాయింట్లు కోల్పోయి 38,034కి పడిపోయింది. నిఫ్టీ 254 పాయింట్లు నష్టపోయి 11,250కి దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.38 గా ఉంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/