దూసుకుపోయిన స్టాక్‌ మార్కెట్లు

Sensex
Sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 704 పాయింట్లు లాభపడి 42,597కి పెరిగింది. నిఫ్టీ 197 పాయింట్లు పుంజుకుని 12,461కి ఎగబాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.14 గా ఉంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/