దూసుకుపోయిన స్టాక్‌ మార్కెట్లు

sensex.
sensex.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 558 పాయింట్లు లాభపడి 38,493కి పెరిగింది. నిఫ్టీ 168 పాయింట్లు ఎగబాకి 11,301కి చేరుకుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/