లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: నేడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ఆరంభం నుంచే లాభాల్లో మొదలైన మార్కెట్లు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 320 పాయింట్లు లాభపడి 41,626 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ 100 పాయింట్లు లాభపడి 12,282 వద్ద ముగిసింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/