ఖర్కివ్ పై రష్యా భీకర దాడులు
21 మంది మృతి
ఉక్రెయిన్పై రష్యా దాడుల పరంపర సాగుతూఉంది. ఇదిలా ఉండగా రష్యా దాడులతో ఖర్కివ్ నగరం వణికిపోతోంది. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాంతీయ కార్యాలయంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 21 మంది మృతి చెందగా, 112 మంది గాయపడినట్లు ఖర్కివ్ నగర మేయర్ పేర్కొన్నారు
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/