ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూపీలోని ఆగ్రా-లక్నో రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే నలుగురు మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/