శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెరుగుతున్న వరద

Sriramsagar project

నిజామాబాద్‌: జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. గంట గంటకు ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 66,530 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 880 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(90 టీఎంసీలు), ప్రస్తుత నీటిమట్టం 1082 అడుగుల(58 టీఎంసీలు)కు చేరింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/