తెలుగు విద్యార్థులను తరలించేందుకు చర్యలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

relocate Telugu students
relocate Telugu students

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ‘ఆపరేషన్ గంగా’ సాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం ఏపీ ప్రతినిధులు పోలాండ్, హంగేరికి బయలు దేరనున్నారు. విద్యార్థుల తరలింపు కోసం ముమ్మర ఏర్పాట్లు పూర్తిచేశారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/