తిరుమలలో రథసప్తమి వేడుకలు
ఏడు వాహనాలపై స్వామి వారి ఊరేగింపు
Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రథ సప్తమి సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఈ రోజు ఏడు వాహనాలపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై చంద్రప్రభ వాహనంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/