రాజ్యసభ: వెల్లోకి దూసుకొచ్చిన ప్రతిపక్ష సభ్యులు
New Delhi: రాజ్యసభలో ప్రతిపక్షాల సభ్యులు వెల్లోకి దూసుకు వచ్చారు. జీరో అవర్లో ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువచ్చి నినాదాలు చేస్తున్నారు. అదే సమయంలో డిఎంకె సభ్యుడు తిరుచ్చి శివ, వైకాపా ఎంపి విజయసాయిరెడ్డి వివిధ అంశాలపై మాట్లాడారు. విజయసాయి రెడ్డి కెపి ఉల్లిపాయలపై మాట్లాడారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/