హైదరాబాద్​ చేరుకున్న ప్రధాని మోడీ

హైదరాబాద్: ప్రధాని మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై , తలసాని, డీజీపీ సీఎస్‌, డీజీపీల ఘనస్వాగతం పలికారు. స్వల్ప అస్వస్థత కారణంగా ప్రధాని పర్యటనకు సీఎం కెసిఆర్ దూరంగా ఉన్నారు. జ్వరం తగ్గితే ముచ్చింతల్‌ కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఇక్రిశాట్‌ కి ప్రదాని బయల్దేరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/