భారత్‌లో 24 గంటల్లో 3900 కొత్త కేసులు

YouTube video
Press Briefing on the actions taken, preparedness and updates on COVID-19, Dated: 05.05.2020

ముంబయి: వలస కూలీల కోసం 62 ప్రత్యేక రైళ్లు కేంద్రం ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర వైద్యా ఆరోగ్యశాఖ సంయుక్త కర్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈక్రమంలో ఈరోజు 13 రైళ్లలో వలస కూలీలను స్వస్థలాలకు తరలించాం. కాగా కూలీల తరలింపు ఖర్చులను రాష్ట్రాలే భరిస్తాయి. కాగా దేశంలో గత 24 గంటలో కొత్తగా 3,900 కరోనా కేసులు, 195 మరణాలు నమోదు అయ్యాయి. కరోనా రికవరీ రేలు 27.41శాతంగా ఉంది అని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/