భారత్‌లో 24 గంటల్లో 1074 మంది రికవరీ

YouTube video
Press Briefing on the actions taken, preparedness and updates on COVID-19, Dated: 04.05.2020

ముంబయి: దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు కరనా రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1074 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. అయితే దేశంలో ఇప్పటివరకు 42,533 మంది కరోనా వైరస్‌ బారిన పడగా వారిలో 11,706 మంది కోలుకున్నారని ఆయన తెలిపారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/