దేశంలో 24 గంటల్లో 1,993 కొత్త కేసులు

YouTube video

Press Briefing on the actions taken, preparedness and updates on COVID-19, Dated: 01.05.2020

న్యూఢిల్లీ : దేశంలో గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,993 కొత్త కేసులు గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. తద్వారా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 35,043కి చేరాయని, 25,007 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. 8,889 మంది కోలుకున్నారని, ఇప్పటివరకు 1,147 మంది మరణించారని అగర్వాల్ పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి :
https://www.vaartha.com/news/international-news/