10వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి
న్యూఢిల్లీ: నేడు 10 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు.
తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/election-news/telangana-election-news/