మయూరాలతో ప్రధాని మోడి స్నేహం
పురివిప్పి నాట్యం చేసిన నెమలి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడికి పర్యావరణంపై ఎంతో మక్కువ అనే విషయం తెలిసిందే. ఆయన తన నివాసంలో నెమళ్లను పెంచుతు..వాటి ఆలనా, పాలనా చూస్తూ, వాటికి ఆహారాన్ని తినిపిస్తున్న ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో మోడి పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఖాళీ సమయంలో తన ఇంట్లోని నెమళ్లకు ఆయన ఆహారం అందించారు. మోడి ఇంట్లో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో నెమళ్లు పురివిప్పిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే దీన్ని ప్రేసియస్ మూమెంటరీ పోస్ట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/