ప్రణయ్ హత్యకేసు నిందితుడు ఆత్మహత్య
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో ఆయన ఉరేసుకున్నాడు. నగరంలోని చింతల్బస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా నిన్న రాత్రి ఆర్యవైశ్య భవన్లో గదిని అద్దెకు తీసుకున్న ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతీరావు స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వాడు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/