లో దుస్తుల‌తో ఘాటు ఫోజులిచ్చిన ప్రగ్య జైస్వాల్

లో దుస్తుల‌తో ఘాటు ఫోజులిచ్చింది అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. 2014లో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘డేగ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రగ్యా..ఆ తర్వాత ‘టిట్టూ ఎంబీఎ’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఒకే సంవత్సరంలో తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది. 2015 ఆమె తెలుగులో వచ్చిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది. కంచె మూవీ తో యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస ఛాన్సులు వచ్చినప్పటికీ బిజీ హీరోయిన్ ను మాత్రం చేయలేకపోయాయి.

2021 లో బాలకృష్ణ సరసన అఖండ మూవీ లో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీ తర్వాత అమ్మడు బిజీ కావడం ఖాయమని అంత అనుకున్నారు కానీ ఆ రేంజ్ లో ఛాన్సులు రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ & వీడియోస్ తో నెటిజన్లను , అభిమానులను అలరిస్తూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు లో దుస్తుల‌తో ఘాటు పోజులుఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. ఈ పిక్స్ చూసిన కొంతమంది అభిమానులు రొమాంటిక్ కామెంట్స్ చేస్తుండగా..మరికొంతమంది ఆఫర్ల కోసం ఇలా సెగలు రేపుతుందని కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రగ్యా లేటెస్ట్ పిక్స్ కాకరేపుతున్నాయి.