ట్రంప్‌కు స్వాగతం పలికిన మోడి

YouTube video

అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ భారత్‌ పర్యటనకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని మోడి వారికి ఘనస్వాగతం పలికారు.
కాసేపట్లో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ‘నమస్తే ట్రంప్‌’ వేదికయిన స్టేడియానికి వారు చేరుకోనున్నారు. ట్రంప్‌కు లక్షలాది మంది భారతీయులు స్వాగతం పలకనున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/