సిఎస్‌ ప్రొబేషనర్లతో ప్రధాని సంభాషణ

YouTube video
PM Shri Narendra Modi interacts with CS Probationers in Kevadia, Gujarat.

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని కేవాడియాలో సిఎస్‌ ప్రొబేషనర్లతో ప్రధాని నరేంద్రమోడి సంభాషిస్తున్నారు. అంతక ముందు ప్రధాని సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ 145 జయంతి ( ఏక్తా దివస్‌) సందర్భంగా గుజరాత్‌లోని నర్మదా నది తీరంలోని కేవాడియా వద్ద ఐక్యతకు చిహ్నంగా నిర్మించిన సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించిన విషయం తెలిసిందే.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/