ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని కాన్ఫరెన్స్

YouTube video
PM Shri Narendra Modi launches ethanol-based initiatives on World Environment Day

హైదరాబాద్: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ రైతులతో సమావేశం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ రైతులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఇథనాల్‌, బయోగ్యాస్‌ వినియోగంపై మోడీ రైతులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/