ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని కాన్ఫరెన్స్
హైదరాబాద్: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ రైతులతో సమావేశం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ రైతులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఇథనాల్, బయోగ్యాస్ వినియోగంపై మోడీ రైతులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/