సర్పంచ్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి దేశంలో సర్పంచ్లతో వీడియో కాన్ఫర్న్స్లో మాట్లాడుతున్నారు. దేశంలో కరోనా విజృంభణతో పాటు ఈ రోజు పంచాయతీ రాజ్ దినోత్సవం పురస్కరించుకుని ప్రధాని ఈనిర్ణయం తీసుకున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/