బోయిగూడ ప్రమాదంపై ప్రధాని మోడీ సంతాపం

బాధితులకు రూ.2 లక్షల పరిహారం

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ సిక్రిందాబాద్ బోయిగూడ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రధాని మోడీ సానుభూతి తెలిపారు. PMNRF నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కాగా, సికింద్రాబాద్‌లోని బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనం అయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/