కాశీ గంగాన‌దిలో క్రూయిజ్‌లో విహ‌రించిన ప్రధాని

YouTube video
PM Modi at Khirkiya Ghat in Varanasi Uttar Pradesh

వారణాసి: ప్ర‌ధాని మోడీ ఈరోజు కాశీలో ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న ఇవాళ ఉద‌యం కాల‌భైర‌వుడి ద‌ర్శ‌నం చేసుకున్న త‌ర్వాత‌.. ఖిర్కియా ఘాట్ నుంచి ల‌లితా ఘాట్ వ‌ర‌కు క్రూయిజ్‌లో వెళ్లారు. డ‌బుల్ డ‌క్క‌ర్ అల‌క‌నంద క్రూయిజ్‌లో మోడీ విహ‌రించారు. కాశీలోని గంగా న‌ది వెంట జ‌రుగుతున్న ప‌నుల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. మోక్ష న‌గ‌రాన్ని మ‌రింత శోభాయ‌మానంగా తీర్చిదిద్దేందుకు కాశీ విశ్వ‌నాథ్ కారిడార్ ప్రాజెక్టును ఇవాళ జాతికి అంకితం చేస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/