ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ చాహల్
నాలుగు ఓవర్లలో పాతిక పరుగులిచ్చి మూడు వికెట్లు
ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ లో భాగంగా ఇక్కడ ఈ రోజు జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన చాహల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జరిగింది.
162 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా తొలుత ధాటిగా ప్రారంభించినా ఆ తరువాత చాహల్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది.
చాహన్ నాలుగు ఓవర్లలో పాతిక పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టారు, చాహన్ కు నటరాజన్ గట్టి మద్దతు ఇచ్చాడు. నటరాజన్ నాలుగు ఓవర్లు వేసి 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/