పంజాబ్ లో బార్ అండ్ రెస్టారెంట్లు ఓపెన్

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ

Bar and restaurants
Bar and restaurants

చండీగఢ్ లో బార్ అండ్ రెస్టారెంట్లు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు వెలువరించనుంది.

మంగళవారం నుంచి అన్ లాక్ -4 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అన్ లాక్ 4.0లో భాగంగా బార్ అండ్ రెస్టారెంట్లను ప్రారంభించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. 

ముందుగా ప్రయోగాత్మకంగా చండీగఢ్ లో వీటిని ప్రారంభిస్తారని చెబుతున్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/