పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం

Parliament session Start

New Delhi: పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో నేటి మధ్యాహ్నం బడ్జెట్‌ను ప్రవేశపెడతారు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/