టీమిండియాకు షాక్‌ …గాయంతో ఇషాంత్‌ దూరం!!

ఇషాంత్‌ ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన ముంబయి: న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ముందు కోహ్లీసేనకు భారీ షాక్‌ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఒకే ఒక్క

Read more

టీమిండియా ఓటమిపై నిప్పులు చెరిగిన కపిల్‌ దేవ్‌

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ప్రదర్శనపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ టీమిండియాపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం

Read more

అందువల్లే టీమిండియా గెలవలేకపోయింది

మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌ ముంబయి: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఓటమికి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీయే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్‌,

Read more

తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం

సునాయాసంగా నెగ్గిన న్యూజిలాండ్‌ వెల్లింగ్టన్‌: తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు, తన రెండో ఇన్నింగ్స్

Read more

ప్రాక్టీసులో జోరు పెంచిన టీమిండియా

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టెస్టుల సిరీస్ కు సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 21 నుంచి కివీస్ తో టెస్టు సిరీస్ జరగనుంది. టీ20 సిరీస్

Read more

అందువల్లే టీమిండియా వెనకబడింది

భారత సారథి విరాట్‌ కోహ్లీ మౌంట్‌ మౌంగనూయి: న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ పరాభవం ఎదురైన నేపథ్యంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. కివీస్ తో

Read more

టీమిండియాకు తప్పని ఓటమి

వరుసగా మూడు వన్డేల్లో గెలిచి క్లీన్‌ స్వీప్‌ చేసిన కివీస్‌ మౌంట్ మౌంగనూయి: భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. టీమిండియా

Read more

న్యూజిలాండ్‌కు 297 టార్గెట్‌ ఇచ్చిన టీమిండియా

మౌంట్‌ మౌంగనూయి: భారత్‌- న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో కివీస్‌కు భారత్‌ 297 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ 7

Read more

టీమిండియా చేజారిన వన్డే సిరీస్‌

రెండో వన్డేలో న్యూజిలాండ్‌ విజయం ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌కు గట్టి దెబ్బే తగిలింది. టీమిండియాపై కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 274

Read more

కివీస్‌కు 348 లక్ష్యాన్నిచ్చిన టీమిండియా

హామిల్టన్‌: భారత్‌ న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి నిర్ణీత 50 ఓవర్లలో 347 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా, మయాంక్‌

Read more

అండర్‌-19 వరల్డ్‌ కప్‌: టీమిండియా టార్గెట్ 173 రన్స్

పాకిస్థాన్‌ ఆటగాళ్లకు దడపుట్టించిన భారత బౌలర్లు పోచెఫ్‌స్ట్రూమ్(ద‌క్షిణాఫ్రికా): అండర్-19 వన్డే ప్రపంచకప్ లో భాగంగా సెన్వెస్ పార్క్ వేదికగా జ‌రుగుతున్న సెమీస్ లో పాకిస్తాన్, టీమిండియాకు 173

Read more