రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
హైదరాబాద్-బెంగళూరు పాత జాతీయరహదారిపై ఘటన
Shadnagar: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్-బెంగళూరు పాత జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. షాద్నగర్ లింగారెడ్డి గూడలో మోటార్ సైకిల్ను లారీ ఢీకొన్న సంఘటనలో మోటార్సైకిలిస్టు మృతిచెందాడు..
మృతుడు ఇంద్రానగర్కుచెందిన నర్సింహులుగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది.. పోలీసులు ఈమేరకు దర్యాప్తు చేపట్టారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/