గోవుల రవాణాను అడ్డుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్

ఆవుల లారీ ని పోలీస్ స్టేషన్ లో అప్పగింత

Raja Singh-MLA
Raja Singh-MLA

Hyderabad: అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అడ్డుకున్నారు. 

మహారాష్ట్ర నుంచి అక్రమంగా బహదూర్‌పుర కు తరలిస్తోన్న ఆవుల లారీని  వెంబడించి చౌటుప్పల్ చెక్‌పోస్ట్ వద్ద  పట్టుకున్నారు.

అనంతరం ఆ వాహనాన్ని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.   పోలీసులు డబ్బులకు అలవాటుపడి ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/