బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ఏకగ్రీవం:ఎన్డీయే సమావేశం
పరిశీలకుడిగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరు
Patna: బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ను ఎన్డీయేఎన్నుకుంది.
పాట్నాలో ఆదివారం జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశం ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నది.
ఈ సమావేశానికి పరిశీలకుడిగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/