ప్రజలు మోడీకి తిరుగులేని తీర్పు

Nirmala sita raman

New Delhi: అన్ని వర్గాల కొనుగోలు శక్తికి ఊతమిచ్చేలా బడ్జెట్‌ ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అన్ని రంగాల్లో వృద్ధి రేటు పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుందని ఆమె అన్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు ఆమె 15వ ఆర్థిక సంఘం రిపోర్టును సభలో ప్రవేశపెట్టారు. ప్రజలు మోడీకి తిరుగులేని తీర్పు ఇచ్చారని చెప్పారు. రాజకీయ స్థిరత్వంతోపాటు ఆర్థిక పురోగతి ఆశిస్తూ అధికారమిచ్చారని ఆమె అన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/